Search
Close this search box.
Search
Close this search box.

జనసేన ఆధ్వర్యంలో చంద్రమోహన్ కు సన్మానం

     పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ జనసేన పార్టీకార్యాలయంలో… ఇటీవలే అధినేత పవన్ కళ్యాణ్  ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు  చంద్రమోహన్ గారిని రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పిసిని చంద్రమోహన్ కు సన్మాన కార్యక్రమం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ గారు మాట్లాడుతూ గతంలో కాపు సామాజికవర్గానికి అన్యాయాల మీద పోరాటం చేస్తూ ఈ రోజు వరకు కొనసాగిస్తూ వస్తున్న సమయంలో, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గానికి న్యాయం చేయగల ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయనను నమ్మి , జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్  నాకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. నియోజకవర్గంలో గర్భాన సత్తిబాబు సమక్షంలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటూ పవన్ కళ్యాణ్  ఆశయాన్ని సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way