శేరిలింగంపల్లిలో అన్నీ వర్గాల వారిని కలుపుతూ విజయం సాధిద్దాం

Let's achieve success in Serilingampally by bringing together people from all walks of life

     శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేనపార్టీ ఇంఛార్జి మాధవ రెడ్డి, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కాపు సంఘాల నాయకులు మరియు జంట నగరాల కాపు సంక్షేమ సేవా సంఘాలక అధ్యక్షులు, సీనియర్ నాయకులు మిర్యాల రాఘవ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలలో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని, ఇచ్చి జనసేన విజయానికి దోహదం పడాలని కోరారు. శేరిలింగంపల్లిలో అన్నీ వర్గాల వారిని కలుపుతూ విజయం సాధిద్దాం అని అన్నారు. దీనికి వారు మన తెలంగాణ రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియొజకవర్గంలో నున్న కాపు మరియు ఇతర కులాల వారిని కలుపుకుంటూ మరింత బలంగా పని చేయాలని, అదేవిధంగా బూత్ కమిటీలను బలంగా చేసుకోవాలి సూచనలు ఇస్తూ సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way