మదనపల్లిలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం

మదనపల్లి

      మదనపల్లి ( జనస్వరం ) : జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం జరిగింది.  సిటిఎం పంచాయతీ గంగాపురం మరియు రైల్వే గేటు ఎస్సీ కాలనీనందు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకుల శంకర, శ్రీనివాసులు, పాల్గున, రామిశెట్టి నాగరాజు, తక్కోల శివ ప్రసాద్. నాగార్జున, వెంకటేష్, సిటిఎం జనసేన నాయకులు గంగాధర్, చిన్న రెడ్డి, రవీంద్ర, బబ్లు, శీను, శ్రీధర్, సుధాకర్, శీన, జనసేన వీరమహిళలు రూప, లక్ష్మి తదితరులు. పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way