MY FRIST VOTE FOR JANASENA కార్యక్రమం చేస్తున్న వీరమహిళలను అభినందించిన రాజేశ్వరరావు బొంతు

రాజేశ్వరరావు బొంతు

    రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గంలో జనసేనపార్టీ వీర మహిళ సత్య మేడిచర్ల, తన స్నేహితులతో కలిసి తిరుగుతూ MY FIRST VOTE FOR JANASENA కార్యక్రమం చేస్తున్నారు. వీరు చేస్తున్న కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా వీర మహిళలు చేసి పవన్ కళ్యాణ్ సీయం అయ్యే  వరకు ఈ కార్యక్రమం చేయాలని  జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు అన్నారు. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎం‌పి‌పి మేడిచర్ల సత్య వాణి, పోలిశెట్టి గణేష్, నల్లి కిరణ్, యమున, సత్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way