ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన కోడుమూరు జనసేన పార్టీ నాయకుడు ఆకెపోగు రాంబాబు

ముఖ్యమంత్రి

    కోడుమూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాలసీలు, విధివిధానాల గురించి అడిగితే, మీరు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, గురించి పెళ్లిళ్లు గురించి దిగజారుడు మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కోడుమూరు జనసేన పార్టీ నాయకుడు ఆకెపోగు రాంబాబు అన్నారు. మా నాయకుడు మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తుంటే ఆయన మీద మీ మాటల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడాలంటే మా నాయకుడు మాకు సంస్కారం, విలువలతో రాజకీయాలు చేయాలని మాకు నేర్పించారు. ప్రతి ఒక్క మహిళా సోదరి సోదరిమణులుగా అని మాకు తెలియజేశారు, మా నాయకుడు మాటకు మేము గౌరవం ఇచ్చి మేము ఏమీ మాట్లాడలేకపోతున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పాలని కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way