Search
Close this search box.
Search
Close this search box.

గాజు గ్లాసు గుర్తు రీషెడ్యూల్ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన జనసైనికులు

గాజు గ్లాసు

   మదనపల్లి ( జనస్వరం ) : ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రీ షెడ్యూల్ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరియు దానికోసం ప్రయత్నించిన జనసేన లీగల్ టీం వారికి మదనపల్లె జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు హరిప్రసాద్, వీర మహిళ మల్లిక ,లక్ష్మమ్మ జనసేన మదనపల్లి నాయకులు గుణ లావరాజు ధరణి, రామ్ శెట్టి నాగార్జున, షేక్ అయాజ్, షేక్ సోను, వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way