Search
Close this search box.
Search
Close this search box.

కడలి గ్రామంలో నామవరపు జయరాజు యువతతో బొంతు రాజేశ్వరరావు

బొంతు రాజేశ్వరరావు

          రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గం కడలి గ్రామంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు నామవరపు జయరాజు యువతతో సమావేశమై వారి కష్టసుఖాలను, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలను మా అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మేమందరం యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు చిన్ని, ఉలిశెట్టి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ వడ్డీ సత్యం, ఉల్లంపర్తి గాంధీ, మైలవరపు బాబురావు, మైలవరపు చిన్న, మంద దుర్గారావు, బొంతు సుమంత్, నామవరపు యేసు రత్నం, తవిటికి సూరిబాబు, ఉల్లంపర్తి రాజే తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way