రెడ్డి అప్పలనాయుడుని కలసి సమస్యలు వివరించిన రతన్

  ఏలూరు ( జనస్వరం ) : మూసాపేట్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి నియోజకవర్గపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ రతన్ ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ ఏలూరు విద్యానగర్ లోని రోడ్లు పరిస్థితిపై వివరించడం జరిగినది. స్ట్రీట్ లైట్లు వెలగట్లేదని తెలిపారు. రానున్న రోజుల్లో ఏలూరు జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్నారు. జనసేనపార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేలా కృషి చేద్దామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way