రోడ్డు సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్ కు వినతి

    గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి బొండపల్లి మండలం గరుడబిల్లి గ్రామంకి వెళ్లి ప్రధాన రోడ్డు మధ్యలో నాలుగు లైన్లు రైల్వే ట్రాక్ ఉండడంవల్ల తరచూ గేటు పడడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లడానికి వీలు లేకుండా,తరచూ ఎంతమంది ప్రాణం కోల్పోవడం జరిగింది,దీనిపై కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చి వెంటనే బైపాస్ నిర్మించి త్వరగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అద్దడా మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన,మండలం నాయకులు నాగా రాజు, పైడి రాజు, అప్పలనాయుడు, కామాదాసు, వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way