Search
Close this search box.
Search
Close this search box.

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ

     సత్తెనపల్లి, (జనస్వరం) : రాజుపాలెం మండలం ఆదివారం ఉదయం 11 గంటలకు రాజుపాలెం మండల పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు తోట నరసయ్య ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం మరియు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు రాజుపాలెం మండల అధ్యక్షులు, ముప్పాల మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు,  నకరికల్లు మండల అధ్యక్షులు తాడువారి లక్ష్మి శ్రీనివాస్, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, మొక్కపాడు గ్రామ అధ్యక్షులు శీను, రాజుపాలెం గ్రామ అధ్యక్షులు కోటేశ్వరరావు, అనుపాలెం గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి రుసు వెంకటేష్, పెమ్మా రమేష్, తోట హరిబాబు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way