ఒక మార్పు కోసం జనసేనకు ఓటు వెయ్యాలని లోకం మాధవి పిలుపు

లోకం మాధవి

           నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం, వల్లూరు గ్రామంలో కడప గడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు లోకం మాధవి గారు గడపగడపకు పర్యటించి ఒక మార్పు కోసం మంచి అభివృద్ధి కోసం జనసేనకు ఓటు వెయ్యాలని స్థానికులు అభ్యర్థించారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని, తమ బిడ్డల భవిష్యత్తు కోసం వారి భావితరాల కోసం ఈసారి ఆలోచించి మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వల్లూరు నాయకులు టింగు రంగ, చైతన్య, జయరాజ్, ఈశ్వర్ రావు, అలాగే నెల్లిమర్ల నాయకులు కురుమజ్జి,  గోవింద్, ఆల్తి రామచంద్ర, మరియు తదితర జన సైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way