చిరంజీవి చిత్రపటానికి పాలాభిషేకం

చిరంజీవి

           విజయవాడ , (జనస్వరం) : ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామాల్లో జనసేన పార్టీ జండా దిమ్మె శంకుస్థాపనకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చి గ్రామ కమిటీ వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయం ఇన్చార్జి సిరిగిరి మణికంఠ, నగరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, గుండ్లపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉదారపు చినరాజు, గ్రామ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి ఏసుబాబు, గ్రామ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మన్యంపులి వీరాంజనేయులు, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బత్తిని శీను, రాజుపాలెం మండల వైస్ ప్రెసిడెంట్ అంచుల అనూష్, రాజుపాలెం మండల వైస్ ప్రెసిడెంట్, పసుపులేటి వెంకటస్వామి, రామాంజనేయులు, సుబ్బు, కేదరి రమేష్, సైదులు, శీను, ఆలీ, ఇనుముక్కల బాబు, జిల్లా, మండల, గ్రామ కమిటీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way