ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న జనసేన నాయకులు

జనసేన

   మాడుగుల ( జనస్వరం ) : ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రాయపు రెడ్డి కృష్ణ, మండలం జనసేన పార్టీ నాయకులు ఉగ్గిన త్రినాధ్ అన్నారు. మండలంలోని చౌడువాడ గ్రామంలో ఇటీవల భావన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు భవనం నుంచి కిందపడి గాయాలైన తాపీ మేస్త్రి తుంపాల శంకర్ కు నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు సమకూర్చిన 22,600 రూపాయలను శంకర్ ఇంటి వద్ద ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకొనుటకు జనసేన పార్టీ నాయకులు ముందుంటారు అన్నారు. శంకరు వేగంగా కోలుకొని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చీడికాడ మండలం జనసేన నాయకులు జీవి మూర్తి. నాయకులు గుమ్మడి సంతోష్. మజ్జి కృష్ణ. పాలిపోయిన సంతోష్ . రాజి నారాయణమూర్తి. కుంచ మణికంఠ. మారపరెడ్డి శివ. కుంచ అంజిబాబు. నాగులపల్లి మహేష్. రాజ చిన్న నాయుడు. చుక్క నారాయణమూర్తి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way