జగన్ రెడ్డికి బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయి : మహబూబ్ మస్తాన్

జగన్ రెడ్డి

           ఆత్మకూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు షేక్ మహబూబ్ మస్తాన్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. నెల్లూరు జిల్లా పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తు ఫెక్సీలు ఏర్పాటు చేయడము ప్రభుత్వానికి చేతకానితని నిదర్శనం అని అన్నారు. ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం లిక్కర్, ఇసుక మైనింగ్ గ్రావెల్ మాఫియాతో పాటు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు త్వరలో వైసీపీ ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు చెప్తారని అన్నారు.  పవన్ కళ్యాణ్ గారి కించపరుస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను తొలగించని ఎడల జనసేన పార్టీ తరఫున నుంచి జగన్ రెడ్డి కించపరిచే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని షేక్ మహబూబ్ మస్తాన్ వైసిపి ప్రభుత్వం కు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way