Search
Close this search box.
Search
Close this search box.

60 వేల విలువ గల త్రాగునీటి మోటార్ వితరణ చేసిన అతికారి దినేష్

అతికారి దినేష్

         రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండల పరిధిలోని షికారుపాలెం గ్రామస్తుల అభ్యర్థన మేరకు 60 వేల రూపాయలు విలువ గల త్రాగునీటి మోటారునీ రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ చేతుల మీదుగా అందజేశారు. రాజంపేట వీర మహిళ రెడ్డి రాణికి షికారు పాలెం గ్రామస్తులు మాకు త్రాగునీటి సదుపాయం లేదు అన్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. మాకు త్రాగునీటి మోటర్ ను ఏర్పాటు చేస్తే గ్రామస్తుల దాహతి తీర్చిన వారు అవుతారని రెడ్డి రాణిని అభ్యర్థించారు. ఈ విషయాన్ని రెడ్డిరాణి రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించిన దినేష్ 30 వేల రూపాయలు తాగునీటి మోటర్ కు ఆర్థిక సహాయం అందించారు. మిగతా 30 వేల రూపాయలు దాతల సహాయంతో సమకూర్చిన రెడ్డి రాణి వెనువెంటనే 60 వేల విలువగల త్రాగునీటి మోటారును ఏర్పాటు చేసి గ్రామస్తుల దాహతి తీర్చడానికి దోహదపడ్డారు. ఈ త్రాగునీటి మోటారు సమకూర్చి గ్రామస్తుల త్రాగునీటి సమస్య తీర్చినందుకు జనసేన పార్టీ నాయకులు చేస్తున్న సహాయ కార్యక్రమాల పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way