Search
Close this search box.
Search
Close this search box.

కోవూరు ప్రసన్న చేసిన అక్రమాలన్ని బయటపెడతాం : గునుకుల కిషోర్

కోవూరు ప్రసన్న

          నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు MLA ప్రసన్న బందిపోటులా తయారయి అక్రమంగా గ్రావెల్ ఇసుక తవ్వకాల్లో నిమగ్నమై ఉన్నాడని నెల్లూరు జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మీడియా ముందు అన్నారు. ఆయన మాట్లాడుతూ  కోవూరు ప్రసన్న చేసిన అక్రమాలన్నీ బయటపెట్టి ప్రజలతో చెప్పులు కొట్టి చెప్పుతో కొట్టించే రోజులు దగ్గరపడ్డాయి. కాపులు కాకులు కాదు ఇటు తరిమేస్తే అవతల పక్క వెళ్లడానికి ఈసారి సమగ్రమైన ఆలోచనలతోనే ఉన్నారు. వ్యక్తిగతంగా ఎదుగుదలకు కులాన్ని అడ్డుపెట్టే నాయకులని నమ్మే పరిస్థితి రోజులు పోయాయి. అనుచరుడు అమ్మ అక్క ఆలీ అంటూ ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంటే బాగా మాట్లాడాడు అని చెప్పిన ప్రసన్న… ఎలా మాట్లాడాలి అనేది నువ్వు చెబితే నేర్చుకోవాలి. కోరు నియోజకవర్గంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక గ్రావెల్ రవాణాల గురించి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చిన అనంతరం మీడియాతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పై విధంగా తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున కోవూరులో నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమంలో ఆగడాలను బయటపెట్టి బయటపెడతామని కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ప్రజలను అవస్థలు పాలు చేస్తున్న ప్రసన్న నిజ స్వరూపాన్ని బయటపెట్టి రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమచంద్ర యాదవ్, నారాయణ, శరవణ ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way