Search
Close this search box.
Search
Close this search box.

డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

డొక్కా సీతమ్మ

       గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ సెంటర్లో డొక్కా సీతమ్మ చదివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవ మాధవసేవ అనే నినాదంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసినారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఫుల్ గాస్పెల్ చర్చ్ అధినేత అప్పికట్ల జాషువా గారికి, ముస్లిం మత పెద్దలు ఇమామ్ గారికి, సత్యనారాయణ స్వామి గుడి పూజారి కుమార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. కుల మతాలతీతంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని సమాజానికి దేశానికి పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము కార్యకర్తలుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ళ సీతయ్య గారు, జనసేన పార్టీ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, గంటా అంజి, చరణ్, నాగ సాయి, సాయి, ఆర్య మాస్టర్, మరియు జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way