Search
Close this search box.
Search
Close this search box.

YSRCP కార్పొరేటర్ లారా చదువుకున్నారా లేదా..? : గునుకుల కిషోర్

గునుకుల కిషోర్

        నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ మేయర్ అంటే నగర ప్రధమ పౌరురాలు. ఇంతే దైర్యంగా ఇక్కడ వున్న ఇతర ఎం ఎల్ ఏ మీదకి దాడి కి వెళ్లగలరా..? అంతరిక్షం దాటి మానవ ప్రయాణం సాగుతుంది. బాబా సాహెబ్ డా.బి ఆర్ అంబెడ్కర్ స్ఫూర్తి తో మనుషులంతా ఒక్కటే అని సమాజం ప్రయాణిస్తుంటే గిరిజన మహిళ పొట్లూరి స్రవంతి మేయర్ కావటం హర్షించటం పోయి దాడికి దిగటం సిగ్గుచేటన్నారు. విలువైన ప్రజా సమయాన్ని రాజాకీయ కోణంలో దాడికి కావాలనే ప్రయత్నించారు అని చూస్తే తెలుస్తుంది. సోదరి స్రవంతి కి మాటిస్తున్నాను. మీరు చేస్తున్న పోరాటానికి ఎంత దూరమైనా జనసేన తరపున తోడుగా నిలుస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way