జనసేన మద్దతుదారులను వెలివేయాలని వైసీపీ నాయకులు చెప్పటం దారుణం

జనసేన

    నెల్లూరు ( జనస్వరం ) : జనసేన మద్దతు దారులను వెలివేయాలని వై సీ పీ నాయకులు చెప్పటం దారుణం అంటూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ ఘటన ను తీవ్రంగా ఖండించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఒక మూర్ఖుడు.. ఇందుకూరు పేట తంగిరాల వారి కండ్రిగ లో చిన్న వివాదానికి సంబంధించి ఒక వర్గం జనసేన కు మద్దతు దారులని వారిని వెలివేయల్సిందిగా చెప్పటం దారుణమన్నారు.  వైసీపీ నాయకుల స్టికర్ల తిరుగుడే చివరి మజిలీ. ప్రపంచం ఎటు వైపు వెళ్తుందా అనిపిస్తుంది ఇలాంటి వారిని చూస్తుంటే నియోజవర్గంలో ఎన్నో సమస్యలు పెట్టుకుని, వాటిని పరిష్కరించకుండా, గ్రావెల్, ఇసుక అక్రమంగా తవ్వుకుంటూ అక్రమార్జన చేస్తున్న వీరికి ప్రజలు సరైన సమాధానం చెప్తారు. స్థానిక జనసేన నాయకులు గుడి హరి రెడ్డి మరియు ఇతర నాయకులు వారికి అండగా నిలిచారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way