ఆకలితో ఉన్న అన్నార్తులకు అన్నదానం చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జన సైనికులు

గుడివాడ

           గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ ఏరియాలో యాచకులకు, పేదవారికి, మరియు ఆకలితో ఉన్న అనార్థులకు ఆహారం అందజేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(RK) మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అనే సంకల్పంతో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు భాగంగా దాసరి వారి సుపుత్రుడు శివన్ష్ హనుమ ఉయ్యాల వేడుక సందర్బంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో యాచకులకు పేదవారికి ఆకలితో ఉన్న అనార్థులకు అన్నదానం చేయడం జరిగిందని తెలియజేసినారు చాలామంది పుట్టినరోజులు ఫంక్షన్లో వారి వారి బంధుమిత్రుని పిలుచుకొని ఎంతో సంతోషంగా ఉంటారు దయచేసి ఆ సంతోషం భాగంగా ఆకలితో ఉన్న అనర్థులుకు ఆహార అందిస్తే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు.. మీ ఇరుగు పొరుగులో ఇప్పటికి చాలామంది పేదవారు ఉన్నారు మీ వంతు బాధ్యతగా ఒక్కరికి సహాయం చేసిన చాలు ఈ సమాజం ఆకలి లేని సమాజంగా ఉంటుంది ఉంటుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గుడివాడ పట్టణ జనసేనపార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, సురేష్, చరణ్, శివ, ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way