Search
Close this search box.
Search
Close this search box.

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు (జనసైనికుడు) కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

కౌలు రైతు

      కృష్ణా ( జనస్వరం ) : చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామంలో ఇటీవల కాలంలో అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేస్తున్న కౌలు రైతు మరియు జనసేన పార్టీ మద్దతుదారుడైన కాలితిరిపి వెంకటేష్ కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించారు. జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బోలియశెట్టి శ్రీకాంత్  మరియు జనసేన నాయకులు కార్యకర్తలు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ శ్రేణుల తరపున 25,000/- రూపాయలు సహాయాన్ని వారి కుటుంబానికి అందించటం జరిగింది. ఈ  కార్యక్రమంలో చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెలు సుధాకర్, వీరులపాడు మండల అధ్యక్షులు బేతంపూడి జయరాజు, సురా సత్యనారాయణ, ఆకుల వెంకట్ మరియు జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way