చిత్తూరు నియోజకవర్గంలో జనబాట కార్యక్రమం

చిత్తూరు

      చిత్తూరు ( జనస్వరం ) : చిత్తూరు నగరంలోని 19వ వార్డులో జనసేన జనబాట కార్యక్రమం మూడవ రోజు చిత్తూరు నగర ఉపాధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో కొనసాగింది. జనసేన శ్రేణులు గడప గడపకు తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరించడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రోజు రోజుకి వైసీపీ ఆగడాలు ఎక్కువ అయ్యాయని, త్వరలోనే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, భానుప్రసద్. చిత్తూరు నగర ఉపాధ్యక్షులు రూపేష్, సీనియర్ నాయకులు పూల చందు, లోచన్, ప్రశాంత్, హరీష్, అరుణ్. వీర మహిళలు అంజలి, జయంతి, వనిత మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way