కొత్తకోట పంచాయతీలో యువత సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జనసేన నాయకులు డా. విశ్వక్ షేన్

కొత్తకోట

        ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ కొత్తకోట పంచాయతీలో ఉన్న యువతని కలిశారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరించుదాం అని మాట ఇచ్చారు. రాబోయే రోజుల్లో జనసేనపార్టీ అభివృద్ధి కోసం కష్టపడాలని, ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. ఒక్కసారి జనసేన వైపు చూడండి పవన్ కళ్యాణ్ గారి కి ఒక్క అవకాశం ఇవ్వండి. అని ప్రజలను అడగటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. అనంతరం కొత్తకోట పంచాయతీ జనసైనికుడు టిఫిన్ షాపు పెట్టడం జరిగింది. డా.విశ్వక్షేణ్ఆ హ్వానించి రిబ్బన్ కటింగ్ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ యువత పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way