Search
Close this search box.
Search
Close this search box.

పేదలకు అండగా ఆమదాలవలస నియోజకవర్గం జనసేన నాయకులు

    ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, సింగన్న పాలెం గ్రామానికి చెందిన సూరపు అప్పమ్మ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గం నాయకులు కొత్తకోట నాగేంద్ర ఆధ్వర్యంలో, కొల్ల జయరామ్, ఎంపిటిసి విక్రమ్, కోరుకొండ మల్లేశ్వర రావు, తులగాపు మౌలీ, R జగ్గారావు, T శ్రీనివాస్ మాస్టారు, Pయోగి, K నరేష్,T తిరుపతి, గేదెల వాసు, సంగం నాయుడు, S రమేష్, R అనంత్ మరియు జనసైనికులు, ఊరు పెద్దలు, యువత సహకారంతో తమవంతు సహాయంగా రూ.10 వేల నగదును, 6 బ్యాగ్ సిమెంట్ అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ పరంగా ఇంటి నిర్మాణానికి కృషి చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way