Search
Close this search box.
Search
Close this search box.

క్రియాశీలక సభ్యత్వాలు చేయిస్తున్నాడని జనసైనికుడిపై వైసీపీ నాయకుల దాడి

వైసీపీ

             అవనిగడ్డ ( జనస్వరం ) : అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండల పరిధిలోని పుచ్చగడ గ్రామానికి చెందిన దళిత జన సైనికుడు బొంతు గణేష్పై రాత్రి దాడి చేసిన వైసిపి పార్టీ నాయకులు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలకు కష్టపడుతూ జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడనే ఉద్దేశంతో తన మీద కక్ష్య గట్టిన స్థానిక వైసీపీ నాయకులు. చిన్న గొడవను పెద్దది చేసి తల పగల కొట్టి 12 కుట్లు పడడానికి కారణం అయిన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నామని జనసేన నాయకులు కోరారు.  జన సైనికులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేసి గణేష్ ని మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి, పరామర్శించిన జనసేన నాయకులు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way