ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

            కడప ( జనస్వరం ) : రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీలో జనసేన పార్టీ నాయకులు బొర్రా అప్పారావు ప్రమాదంలో  దెబ్బతిన్న మల్లికార్జునకు 10000 రూపాయలు ఆర్థికసాయం చేయడం జరిగింది. అలాగే గ్రామంలో అనారోగ్య0తో బాధపడుతున్న అనంతరవమ్మకి 5000 ఆర్ధిక సాయం అందించడం జరిగింది. ఈ పర్యటనలో రాజుపాలెం మండలం అధ్యక్షుడు తోట రసయ్య, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, మండల కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, మండల కార్యదర్శి కంభంపాటి ప్రసాద్ రావు, గ్రామ అధ్యక్షుడు శ్రీను, భాషా, జానీ మరియు గ్రామ జనసైనుకులు పాల్గొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way