సత్య సాయి అనాధాశ్రమ౦లో నిత్యావసర సరుకులు అందించిన అడబాల దొరబాబు

అడబాల దొరబాబు

         నెల్లూరు ( జనస్వరం ) :  పడమటిపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు అడబాల దొరబాబు పుట్టినరోజు సందర్భంగా మొగలి కుదురు సత్య సాయి అనాధాశ్రమ౦లో నిత్యావసర సరుకులు అందజేశారు. సత్య సాయి మాట్లాడుతూ జనసేనాని స్పూర్తితో జనసేవ కార్యక్రమమ౦లో భాగంగా నిత్యావసర సరుకులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way