Search
Close this search box.
Search
Close this search box.

రాజుపాలెం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజుపాలెం

             కడప ( జనస్వరం ) : రాజుపాలెం మండలం జనసేన పార్టీ కార్యాలయం వద్ద 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా వందన కార్యక్రమం జరిగింది. రాజుపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమనికి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి గణతంత్ర దినోత్సవం విశేషాల గురించి ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, జనసేన నాయకులు గ్రంధి సదాశివరావు, మండల ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, సంయుక్త కార్యదర్శి చెవుల ఆంజనేయులు, రాజుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు నారపుశెట్టి కోటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు పగడాల నరసింహా రావు, పెమ్మా రమేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way