రాజుపాలెం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజుపాలెం

             కడప ( జనస్వరం ) : రాజుపాలెం మండలం జనసేన పార్టీ కార్యాలయం వద్ద 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా వందన కార్యక్రమం జరిగింది. రాజుపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమనికి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి గణతంత్ర దినోత్సవం విశేషాల గురించి ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, జనసేన నాయకులు గ్రంధి సదాశివరావు, మండల ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, సంయుక్త కార్యదర్శి చెవుల ఆంజనేయులు, రాజుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు నారపుశెట్టి కోటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు పగడాల నరసింహా రావు, పెమ్మా రమేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way