జనసేన కార్యకర్త కుటుంబానికి జనసైనికులు 45000 రూ.ఆర్థిక సహాయం అందజేత

జనసేన

          మాడుగుల ( జనస్వరం ) :ఇటీవల అనారోగ్యంతో మరణించిన జనసేన కార్యకర్తకి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఆర్థిక సహాయం అందించారు. మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామమునకు చెందిన జనసైనికుడు దారబోయిన రాము అకాల మరణం చెందారు. అతని కుటుంబానికి మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు అందరి సహకారంతో 45000/- రూపాయలు నగదు సమకూర్చి,చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ PVSN రాజుగారి చేతుల మీదుగా రాము భార్య, అతని తల్లిదండ్రులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం నాయకులు గండి దుర్గప్రసాద్, మాడుగుల నియోజకవర్గం నాయకులు ముర్రు ఈశ్వర్,  G.V మూర్తి, మజ్జి కృష్ణ, గుమ్మడి సంతోష్, గట్టా రామారావు, కాళ్ల హరిబాల, కోన శ్రీను, రాజారెడ్డి, అంజి, మురికిటి అప్పారావు, అర్జున్ రావు, శివ,రాము,  కొండలరావు, కుమార్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way