జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన నకరికల్లు మండల జనసేన నాయకులు

        సత్తెనపల్లి, (జనస్వరం) : గుండ్లపల్లి గ్రామం, జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి పిలుపుమేరకు ఆదివారం గుండ్లపల్లి గ్రామానికి చెందిన జనసేనపార్టీ కార్యకర్త చెప్పరపు శ్రీనివాసరావుకు రూ.5000లు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామంలో నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చిన ముందుంటానన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రతి ఒక్క కార్యకర్త పవన్ కళ్యాణ్ కోసం ఇష్టపడాలని గుండ్లపల్లి గ్రామంలో ఏ కార్యకర్తకైనా కష్టం వచ్చిందంటే అర్ధరాత్రి అయినా సరే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోమ్మిశెట్టి సాంబశివరావు, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, షేక్ రఫీ, తెలిపారు, ముప్పల మండలం అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, సత్తెనపల్లి రూరల్ మండలం నాదెండ్ల నాగేశ్వరరావు సత్తెనపల్లి జనసేనపార్టీ వీర మహిళలు నామాల పుష్పలత, అమ్మిశెట్టి శిరీష, గుండ్లపల్లి గ్రామం జనసేన పార్టీ నాయకులు ఉదారపు చినరాజు, ఏపూరి చిన్న రంగారావు, నక్క వెంకటేశ్వర్లు, ఎక్కల దేవి గాంధీ, షేక్ మస్తాన్ వలి, ఏపూరి నవీన్, వరికుటి కృష్ణ, దూదేకుల సైదు మస్తాన్, ఏపూరి హరీష్, షేక్ కాలేషావలి, దూదేకు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way