కేతనకొండ గ్రామంలో జనసేనపార్టీ రచ్చబండ

     ఇబ్రహీంపట్నం, (జనస్వరం) : మండలం కేతనకొండ గ్రామంలో జనసేనపార్టీ రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మైలవరం జనసేనపార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి వీధికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ జనసేన ప్రభుత్వం స్థాపిస్తే తాము చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. జనసేన రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామ జనసేన కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెంపొందించుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, గ్రామ జనసేన పార్టీ నాయకులు కొమ్మూరు వెంకటస్వామి, కొమ్మూరి హనుమంతరావు, కాకాల అశోక్, ప్రవీణ్, బాల, ఆశిష్, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way