తీసేసిన ఫించన్లను పునరుద్దరించాలని కోరిన జనసేన నాయకులు ములకాల జగన్

జనసేన

        గజపతినగరం ( జనస్వరం ) : కోల్పోయిన పెంక్షన్లు తిరిగి ఇవ్వాలని జనసేనపార్టీ గజపతినగరం మండల అద్యక్షలు ములకాల జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పేదలందరకి సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని పేపర్లు, టీవీల్లో ఆర్భాటం చేయడం తప్పా వాస్తవానికి ఇక్కడ ఉన్న నాయకులు, ఉన్న పథకాలు తగ్గించేస్తున్నారనిఅన్నారు. పింఛన్లు జనవరి నుండి పెంచుతామని చెప్పి, అర్హులైన వారికి పింఛన్లు, సంక్షేమ పథకాలు కోత విధించడం ఎంతవరకు సమంజసం అని.. పింఛన్లు కోల్పోయిన భాదితులకు వెంటనే పింఛన్లు పునరుద్దరించాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని కోరారు. భాదితులు తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way