Search
Close this search box.
Search
Close this search box.

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సుండుపల్లె మండలంలో ఎడ్ల బండ్ల ద్వారా ర్యాలీ

సుండుపల్లె

              రాజంపేట ( జనస్వరం ) : రైతుల సంక్షేమమే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన నాయకులు రామా శ్రీనివాస్ తెలిపారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సుండుపల్లె మండలంలో ఎడ్ల బండ్ల ద్వారా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సుండుపల్లి మండల కేంద్రంలో రైతులను ఘనంగా సన్మానించారు. అలానే కేక్ కట్ చేసి ప్రజలందరికీ పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం జనసేన పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందనీ తెలియజేశారు. చనిపోయిన 3000 మంది రైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మచ్చ లక్ష్మీనారాయణ, వంటేరు రాజా, సలీం, రఫీక్,వీరమహిళ రెడ్డిరాణి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way