పట్టణ ప్రజలను బెంబేలేతిస్తున్న శునకాలు చర్యలు తీసుకోవాలని అధికారులకు రాహుల్ సాగర్ వినతి

రాహుల్ సాగర్

       ఎమ్మిగనూరు ( జనస్వరం ) : ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు శునకాలు బెడద ఎక్కువైందని జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ పట్టణంలోని శివారు కాలనీ లైన మైనారిటీ కాలనీ, ఎస్సీ కాలనీ, శివన్న నగర్, సోమప్ప నగర్, సంజీవ నగర్, లాంటి అనేక కాలనీల్లో శునకాలు వాహనదారుల పైనా మరియు పట్టణ ప్రజలపై దాడి చేసి కరుస్తున్నాయని దింతో పట్టణ ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయాందోళనలకు గురౌతున్నారని కావున మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి శునకాలు పట్టుకొని అడవిలో వదలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way