కూకట్ పల్లి 115 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు దుర్గా శ్రీనివాస్ శ్రద్ధాంజలి ఘటించిన జనసేన నాయకులు

జనసేన పార్టీ

     కూకట్ పల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం పరిధిలోని బాలాజీ నగర్ 115 డివిజన్ జనసేన పార్టీ మాజీ అధ్యక్షులు దుర్గా శ్రీనివాస్ (హైటెక్) గారి అకాల మరణానికి చింతిస్తూ టెంపుల్ బస్టాండ్ లో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు శంకర్ గౌడ్, రాజారం రాజలింగం, మండలి దయాకర్, కొల్లా శంకర్ నందగిరి సతీష్, మహేష్, బచ్చు నాగ మల్లేశ్వరరావు, వెంకట సుభాష్, వెంకటాచారి, పసుపులేటి ప్రసాద్, సాలాది శంకర్, వినోద్ కుమార్, వీర మహిళలు ద్రాక్షాయిని, వెంకట్ లక్ష్మి, మహాలక్ష్మి కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ పార్టీ నాయకుల మరియు కాపు సంఘ అధ్యక్షుడు భరత్ కుమార్, హెచ్ఎం మూర్తి, అడుసుమలి వెంకటేశ్వరరావు, రాంబాబు, సత్యనారాయణ, వాసునాయుడు, పనింద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way