రాజుపాలెం మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

రాజుపాలెం

     సత్తెనపల్లి ( జనస్వరం ) : రాజుపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు తోట.నరసయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మండల జనసేన పార్టీ కార్యలయం నందు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజుపాలెం మండలంలో జనసేన పార్టీ తరుపున జరగవలసిన, జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చింటం జరిగింది. “సంక్రాంతి సంబరాలు – 2023” సంబంధించిన రాజుపాలెం మండల స్థాయి ముగ్గుల పోటీలు గురించి చర్చింటం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాలలో “జనసేన పార్టీ మ్యానిఫెస్టో”ను ప్రతి ఇంటికి చేరవేసే విధంగా పార్టీ కార్యక్రమం జరుపుకుందాం అని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల కమిటీ సభ్యులు, గ్రామ పార్టీ అద్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way