అర్బన్ బ్యాంక్స్ డైరెక్టర్ గా ఎన్నికైన రొళ్ళ భాస్కర్ కి జనసేన పార్టీ ఆధ్వర్యములో సన్మానము

    అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జనసేనపార్టీ కార్యాలయంలో అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆధ్వర్యములో అర్బన్ బ్యాంక్స్ డైరెక్టర్ గా ఎన్నికైన రొళ్ళ భాస్కర్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టిసి వరుణ్ మాట్లాడుతూ అనంతపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా 1615 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన జనసేనపార్టీ నగర ప్రధాన కార్యదర్శి రొళ్ళ భాస్కర్ గారి విజయం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. అనంతరం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోళ్ళ భాస్కర్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర్ కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way