సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తున్నాను : గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

    గుంటూరు, (జనస్వరం) : సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గుండారావు పేట నందు గల చర్చ్ నందు క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు క్రీస్తు చెప్పిన విలువైన వాక్యాలతో అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ, అలాగే మా పార్టీ సిద్ధాంతంలో ఒకటి అయినా మతాల ప్రస్తావన లేని రాజకీయ చేస్తాం అని జనసేనపార్టీ తరపున సంసిద్ధంమయ్యేలా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాల రావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వర రావు, 23వార్డు నాయకులు దలవాయి కిషోర్, నగర సంయుక్త కార్యదర్శి నెల్లూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way