Search
Close this search box.
Search
Close this search box.

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తున్నాను : గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

    గుంటూరు, (జనస్వరం) : సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గుండారావు పేట నందు గల చర్చ్ నందు క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు క్రీస్తు చెప్పిన విలువైన వాక్యాలతో అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ, అలాగే మా పార్టీ సిద్ధాంతంలో ఒకటి అయినా మతాల ప్రస్తావన లేని రాజకీయ చేస్తాం అని జనసేనపార్టీ తరపున సంసిద్ధంమయ్యేలా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాల రావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వర రావు, 23వార్డు నాయకులు దలవాయి కిషోర్, నగర సంయుక్త కార్యదర్శి నెల్లూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way