విద్యార్థి సాగర అప్పలరాజు కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

జనసేన

   అరకు ( జనస్వరం ) : నియోజకవర్గం పరిధిలో గల బొండం పంచాయతీ రంపుడువలస గ్రామానికి చెందిన విద్యార్థి సాగర అప్పలరాజు జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, గత్తున్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి ప్రమాదవశాత్తూ గాయపడిన విద్యార్థి కుటుంబీకులను పరామర్శించారు. ముందుగానే బాధితుడు ఇంటికెళ్లిన అనంతరం గాయపడిన బాధితుడు కనిపించకపోవడం వల్ల వివరాలు అడగగా వైద్యం కోసం విజయనగరం హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way