తనయాలి గ్రామ పంచాయితీలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం

తనయాలి

       సూళ్లూరుపేట ( జనస్వరం ) : నియోజకవర్గం దొరవారి సత్రం మండలం తనయాలి గ్రామ పంచాయితీలో సుమారు 210 పైగా కుటుంబాలను జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం జరిగింది.  ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, స్థానిక సమస్యలన్ని ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పాలనలో మార్పు తీసుకురావాలి, జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. అలానే స్థానిక సీసీ రోడ్లు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్చిస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పులి దిలీప్, స్థానిక పంచాయితీ జనసైనికులు పాండు, శేషగిరి, శివ, మోహన్, బాలాజీ, గురవయ్య, వెంకటేష్, మని, కార్తిక్, జనుభాయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way