ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి : జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్

      పిఠాపురం, (జనస్వరం) : నియోజకవర్గంలోని గొల్లప్రోలు మున్సిపాలిటీ నందు ఖాళీ బూడిదైపోయినటువంటి రెండు ఇల్లులను సందర్శించి, వారి కుటుంబాలను డాక్టర్ పిల్ల శ్రీధర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి దొంగఅబ్బాయి, బండి బుచ్చిరాజు రెండు ఇల్లు ఖాళీ బూడిద అయిపోవదాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ సంఘటన స్థలాన్ని సందర్శించి ఆ రెండు కుటుంబాలను పరామర్శించరు6. అనంతరం ఒక్కో కుటుంబానికి నెలకు సరిపడగా 50 కేజీల బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి ఐదు నుంచి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిహెచ్ సతీష్, ఉమ్మడి నాగు, కర్రీ గంగాధర్, కే సాయి, వి శ్రీను, బాలాజీ, ఆర్ భార్గవ్, కె మణి, వి సతీష్, కే ప్రసాద్, ఎం నూకరాజు, మరియు జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way