Search
Close this search box.
Search
Close this search box.

నరవ గ్రామంలో జనసైనికుడి కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక భరోసా

నరవ

          పెందుర్తి ( జనస్వరం ) : నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామంలో జనసేన పార్టీ కుటుంబ సభ్యుడైన పట్నాల శివకి వారం రోజుల క్రితం అనారోగ్యం బారిన పడటం వలన వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి సుమారు 1 లక్ష 50 వేల రూపాయలు అప్పుచేసి చికిత్స చేయించడం జరిగింది. జరిగిన విషయాన్ని స్థానిక జనసేన పార్టీ నాయకులు దృష్టికి రాగానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వారి కుటుంబాన్ని పరామర్శించి మీకు ఎల్లవేళలా నరవ జనసేన పార్టీ కుటుంబం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. 25 వేల రూపాయలు ఆర్థిక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మీకు భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్న మీకు మేము అండగా ఉంటాం మీ సమస్యను మా దృష్టికి తీసుకుని రండి అని ధైర్యం ఇవ్వడంని జనసేన నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక భరోసా నరవ జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో జరిగిందని, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు, వబ్బిన జనార్ధన శ్రీకాంత్, సాలాపు కనకరాజు, సాలాపు అప్పారావు గోపిశెట్టి ప్రవీణ్, పట్నాల శివ, బొబ్బర శ్రీను, బొడ్డు నాయుడు, బొండా రవి బాబు, రాడి పెంటారావు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way