మహాప్రభో ఈ రోడ్డుని పట్టించుకోండి : జనసేన నాయకులు బాబీ

జనసేన

            రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో ప్రధాన రహదారి రోజు వేలాదిమంది ప్రయాణం చేసే ప్రధాన రహదారి వలన ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదాని జనసేన నాయకులు బాబీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ  గుంతలు తప్ప రోడ్డు లేని పరిస్థితి.. రాజోలు నుంచి అంతర్వేదికి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ గుంతల వల్ల మలికిపురం మెయిన్ రోడ్ లో బస్సు టైరు ఉడి పడిపోవడం జరిగిందని అన్నారు. అదృష్టం కొద్దీ ప్రయాణికులు ఎవరికీ ఏమీకాలేదు.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు స్పందించి రోడ్డు వేయించల్సిందిగా కోరుతున్నామని అన్నారు. జనసేన పార్టీ తరఫున దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు దానికి నిదర్శనమే ఈ రోడ్డు… ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కల్లు తెరవండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way