Search
Close this search box.
Search
Close this search box.

దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తీర్చాలి : జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి హరీష్

హరీష్

            ఆచంట ( జనస్వరం ) : మండలంలో నీ గుమ్మలురు గ్రామంలో గ్రామ సభ స్థానిక పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ సోనియా రాణి అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి రావి హరీష్ బాబు పలు సమస్యలు సభ దృష్టికి తీసుకెళ్లారు. గత పది రోజులుగా కురుసిన వర్షాలకు వార్డుల్లో నీరు నిలిచి పోయి దోమలు పేరుకు పోయి ప్రజలు జ్వరాల బారిన పడ్డారని కనీసం పంచాయితీ వారు పారిశుధ్య పనులు చేపట్టలేదు అని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు కులాయిల ద్వారా ఇచ్చే మంచి నీరు సరిగ్గా శుద్ది చేయకుండా ఇవ్వండం లేదని ఆయన అన్నారు. ఈ సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way