అస్వస్థతకు గురైన భవాని భక్తులను పరామర్శించిన : గెడ్డం చైతన్య

గెడ్డం చైతన్య

      పాయకరావుపేట (జనస్వరం) : మండలంలోని గోపాలపట్నం గ్రామంలో భవాని మాల వేసుకున్న భక్తులకు ఫుడ్ పాయిజన్ కావడంతో భవానిలతో వారి కుటుంబ సభ్యులతో సుమారు 35 మంది అస్వస్థతకు గురై తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆయన అందుబాటులో లేకపోవడంతో జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్యను పంపడం జరిగింది. వారితో పాటు మరి కొంతమంది నాయకులు జనసైనికులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way