వరద ముంపు గ్రామాలలో పర్యటించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి

వరద ముంపు గ్రామాలలో పర్యటించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి

             పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు సూరంపేట లో జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు పర్యటించారు గొల్లప్రోలులో వరద ముప్పు కి గురైన నీటమునిగిన పంట పొలాలు, కాలనీలను పరీశీలించి బాధితులను పరమర్శించారు. దశాబ్దాల కాలంగా గొల్లప్రోలు గ్రామంలో, సూరంపేట ప్రాంతంలో చిన్న చినుకులు పడినా నడవలేని పరిస్థితి అందులోనూ సుద్దగడ్డ, ఏలేరు, గోదావరి నీటి ఉధృతి పెరిగినప్పుడు గ్రామంలోకి రాకపోకలు ఉండకపోగా, కనీసం త్రాగడానికి నీరు కూడ లేని పరిస్థితి. దశాబ్దాలుగా నాయకులు మారిన ఇప్పటికీ అదే పరిస్థితి. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమయంలో జనసేన పార్టీ దీనిని సాధారణ సమస్యల కాకుండా భావితరాలను దృషిలో పెట్టుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా సాగుతుంది అని అన్నారు.  కార్యక్రమంలో మర్రి దొర బాబు, కేశవరపు సుబ్బు, గొల్లపల్లి వీరబాబు, K.రఘు, G.అరుణ్ కుమార్, పెద్దకాపు, ఊట నాని బాబు, బండి ఏసుబాబు,y. శ్రీనివాస్, G. దుర్గాప్రసాద్, y.సతీష్ జనసైనికులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way