Search
Close this search box.
Search
Close this search box.

ONGC కి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్

    కొత్తపేట, (జనస్వరం) : సంధిపూడి గ్రామంలో ఉన్న ONGC వారు రైతులు పంటల పొలాలు నుంచి రిగ్ వెళ్ళినందున 4సంవత్సరాలు క్రితం రైతులుకి రోడ్డు వేయిస్తాము అని చెప్పి నేటి వరకు పట్టించుకోకపోవడంతో ONGCకి వ్యతిరేకంగా నిన్నటి నుండి రైతులు దీక్ష చేపట్టారు. దానికి మద్దతుగా కొత్తపేట జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ దీక్షలో పాల్గొన్ని వాళ్ళకు సంఘీభావం తెలియచేయడం జరిగింది. బండారు శ్రీనివాస్ సంబంధిత అధికారులుతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు రేపు ఉదయం 11గంటలు వరకు సమయం అడగడంతో రేపటి వరకు చూసి స్పందిన పక్షంలో జనసేన పార్టీ నుండి బలంగా తదుపరి కార్యచరణ ఉంటుంది అని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, సంధిపూడి గ్రామ సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, పినపళ్ళ గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్, మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, సలాది జేపీ, కొత్తపల్లి నగేష్, గారపాటి త్రిమూర్తులు, భైశెట్టి రాంబాబు, తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way