పాలకొండ నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

పాలకొండ

           పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు  సమక్షంలో వీరఘట్టం మండల జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు సత్తిబాబు మాట్లాడుతూ వీరఘట్టం మండలంలో గడప గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో తీసుకెళ్లే విధంగా కార్యచరణ చేపట్టాలని, కౌలు రైతుల భరోసా యాత్ర మొదలైనటువంటి అంశాలను ప్రజలకు వివరించవలసిన అవసరం ఉందన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అందరు కలిసి పని చేయాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ సమావేశంలో వీరఘట్టం మండలం జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, రౌతు గోవిందరావు, KVR నాయుడు, సుమన్, వీరమహిళ సొండి అమల, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way