నా సేన కోసం – నా వంతు కార్యక్రమాన్ని నిర్వహించిన నర్సిపురం జనసైనికులు

నా సేన కోసం - నా వంతు

   పార్వతీపురం ( జనస్వరం ) : నియోజకవర్గం నర్సిపురం గ్రామ జనసైనికులు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో పాల్గొని తమకు తోచినంత విరాళాలు ఫోన్ పే ద్వారా అందజేశారు. ప్రతి ఒక్కరూ జనసేనపార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి మణికంఠ, పైలా రాజు, కాత విశ్వేశ్వర రావు, చేరుకుబిల్లి వినోద్, బొబ్బిలి ప్రదీప్, అశోక్, ఆగూరు మణి, దుర్గాప్రసాద్ కేశవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way