నీట్ లో అత్యధిక మార్కులు సాధించిన భూమిక శివాంజలిని సత్కరించిన ఆచంట జనసేన నాయకులు

భూమిక శివాంజలి

         ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామం వల్లూరుతోటలో నీట్ ఈ డబ్ల్యూఎస్ విభాగం లో 575 మార్కులు సాధించిన నారిన భూమిక శివాంజలిని అభినదించిన జనసేనపార్టీ శ్రేణులు మరియు వల్లూరుతొట గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో మొదటగా జనసేనపార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ చెగొండి సూరప్రకాష్ గారు భూమిక శివాంజలి కి పుష్ప గుచ్చాము ఇచ్చి కేక్ కటింగ్ చేయించి అభినందించడం జరిగింది. జనసేన సీనియర్ నాయుకులు తోట తాతాజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. గ్రామ ప్రజలు, పెద్దలు చిన్నారి శివాంజలిని దీవించి, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ ,మరియు జనసేన నాయుకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు,నారిన రాము,ఏడిద సూర్యనారాయణ, నారిన వెంకట రామారావు, కడిమి ఉమామహేశ్వరస్వామి,దివి శ్రీనివాస్, నంబూరి విజయ్, జడ్డు ఫణిద్ర, బండి శ్యాంప్రసాద్, గెద్దాడ ప్రసాద్, ఏడిద వెంకట్రాజు, ఏడిద శ్రీనివాస్,బెల్లంకొండ ప్రసాద్, కావలి శ్రీనివాస్, ఆకుల సుబ్బారావు, విజయ్, డేగల సత్తికొండ,పితాని లక్ష్మణ్, తోట సాయిబాబా,ఏడిద బాలు, ఏడిద తేజవిగ్నేష్, చెగొండి చిన్ని మొదలగువారు పాల్గొని చిరంజీవి భూమిక శివాంజలిని, తల్లిదండ్రులు శ్రీనివాసరావు దంపతులును అభినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way